భారతీయ రైల్వేలో మొదటిసారిగా ఓ జంట వివాహం చేసుకుంది. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో వారిద్దరి వివాహం జరిగింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ శ్రీ రవి శంకర్ సమక్షంలో జోత్స్న,సచిన్ వివాహం చేసుకున్నారు. రవి శంకర్ పెళ్లి మంత్రాలను చదివి ఈ జంటను ఆశీర్వాదించారు. రైలు కోచ్ ను పూలతో అందంగా అలంకరించారు.