హైదరాబాద్: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ హ్యాక్ అయిందట. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపింది..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..తన ఇన్‌స్టాగ్రాం రికవర్ అయ్యేంత వరకూ దాని నుంచి వచ్చే ఎలాంటి లింక్స్, పోస్టులు, మేసేజ్‌ల పట్ల స్పందించవద్దని అభియానులను కోరింది. 



ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఛాన్స్ కొట్టేసింది. అందులో శ్రీదేవి పాత్రలో నటిస్లోంది.ఇటీవలె దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ లో ఈ చిత్రం తప్పితే ముద్దుగుమ్మకు సినిమాలు లేకపోవడం గమనార్హం.