కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావ్ పాటిల్ నిలంగేకర్ (Shivajirao Patil Nilangekar Dies) కన్నుమూశారు. పుణేలో ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం. కాగా, జులై నెలలో ఆయన కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 1985-1986. మధ్యకాలంలో మహారాష్ట్ర సీఎంగా శివాజీరావ్ పాటిల్ సేవలందించారు. అయోధ్యలో నేడు ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..



కూతురి పరీక్షల మార్కుల విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో బాంబే హైకోర్టు ఆదేశాలతో సీఎం పదవి నుంచి శివాజీరావ్ పాటిల్ తప్పుకోవడం అప్పట్లో సంచలనమైంది. బీరుట్‌లో భారీ పేలుళ్లు.. 78 మంది మృతి