బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) పెరిగాయి. అయితే నిన్న రూ.6వేల పైగా ర్యాలీ చేసిన వెండి ధర నేడు రూ.2 వేలు జంప్ అయింది. హైదరాబాద్‌ (Gold Rates Today In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.500 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,320కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.500 పెరిగి రూ.53,510కి ఎగసింది. COVID19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. చివరి దశలో ప్రాణాలకే ముప్పు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold price in Delhi) ఓ మోస్తరుగా పెరిగాయి. తాజాగా రూ.650 మేర పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,350 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.54,150కి చేరింది.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...


బులియన్ మార్కెట్‌లో నేడు వెండి ధర (Silver Rate in India) కేజీపై రూ.2000 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.73,500కి పెరిగింది. తొలిసారిగా వెండి ధర రూ.73 వేల మార్కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది.  మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి  
‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ హాట్ హాట్‌గా..