అహ్మదాబాద్: రానున్న గుజరాత్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 34 మందితో ఆరో జాబితాను సోమవారం విడుదల చేసింది. దాంతో మొత్తం 182 శాసన సభ స్థానాలకూ బీజీపీ అభ్యర్థులను ప్రకటించింది.