Farm Bills 2020 : రైతు నేతల పిలుపు మేరకు ఇవాళ భారత్ బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి బంధ్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. అదే సమయంలో రైతుల నుంచి దోచుకోవడం మోదీ వెంటనే అపాలి అని అన్నారు రాహుల్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే


కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధి (Rahul Gandhi) రైతుల నిరసనకు మద్దతు పలుకుతున్నారు. దేశ వ్యాప్తంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.


రైతులు ధర్నాకు కాంగ్రెస్ (Congress) పార్టీ సంపూర్ణ మద్ధతు తెలుపుతోంది. ఈ సమయంలో ట్వీట్ చేసి ప్రజలు మద్దతు కోరారు రాహుల్ గాంధీ.


Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి


అందులో..
మోదీగారు.. రైతుల నుంచి చోరీ చేయడం ఆపేయండి. ఈ రోజు భారత్ బంద్ అని భారత ప్రజలకు తెలుసు. రైతులు కష్టానికి తోడుగా నిలవండి అని హిందీలో ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook