Covid vaccination: కోవిడ్ వైరస్ వ్యాక్సినేషన్ దేశమంతా కొనసాగుతోంది. కొన్ని భయాలు..మరికొన్ని అపనమ్మకాల మధ్య వ్యాక్సిన్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది. కోవిన్ వ్యాక్సిన్ యాప్ అప్‌డేట్ ప్రకారం..వ్యాక్సిన్ వేయించుకున్నవారి సంఖ్య..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Union health ministry ) వివరాలు ప్రకటించింది. కోవిన్ సాఫ్ట్‌వేర్ ( Covin app ) అప్‌డేట్ చేసినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ( Vaccination ) జరుగుతోంది. ఇప్పటివరకూ కేంద్రాల సంఖ్య కూడా 18 వేల 159కి పెరిగింది. వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న భయాలు, అపోహల్ని తొలగించేందుకు ఐఈసీ ప్రచారాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) లో ఇప్పటి వరకూ 15 వేల 507 మంది వ్యాక్సిన్ వేయించుకోగా..తెలంగాణలో 26 వేల 441 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 


Also read: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే 7 లక్షల మంది చనిపోతారా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook