కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని పంథా చౌక్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు, పోలీసులపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో దీంతో ఎదురుకాల్పులు జరిపి, ఆపై చేసిన ఎన్‌కౌంటర్ (Srinagar Encounter)‌లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు అమరుడయ్యారని వెల్లడించారు. Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!


ఉగ్రవాదుల కదలికలను గుర్తించి వారి కోసం భద్రతా బలగాలు అన్వేషిస్తుండగా ఒక్కసారిగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎన్‌కౌంటర్ జరిపారు. శనివారం ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఓ ఏఎస్ఐ బాబు రామ్ అమరుడయ్యారని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులు శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని సమాచారం అందించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే  
Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు