బులియన్ మార్కెట్‌లో నేడు మరోసారి బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. నేడు హైదరాబాద్ (Gold Rate In Hyderabad)‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో రూ.10 మేర బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల ధర రూ.50,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,240 వద్ద ట్రేడ్ అవుతోంది.  ‘ఆ గడువులోగా కరోనా వ్యాక్సిన్ రావడం కష్టమే’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మార్కెట్‌లోనూ బంగారం ధర రూ.10 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,320 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,120కి చేరింది.  కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. బాధ్యత ఉండక్కర్లేదా?


బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరాగా, అదే దారిలో వెండి పయనించింది. మొన్న వెండి 1 కేజీపై రూ.40 మేర తగ్గగా, నేడు రూ.10 మేర పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.48,510 అయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!