ప్రధాని నరేంద్ర మోదీ జీ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనియాంశమవుతున్నాయి. ఇప్పటివరకు కేంద్రం నుంచి క్లారిటీ లేని పలు అంశాలకు ఈ ఇంటర్వ్యూతో ఓ స్పష్టత లభించింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్, ఉపాధి, జాతీయ అభివృద్ధి, జీఎస్టీ, విదేశీ పర్యటనలు, విదేశీ పెట్టుబడుల వెనుకున్న మర్మం వంటి అంశాలపై మోదీ ఈ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


జాతీయ అభివృద్ధే తమ సర్కారు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2018 వెనుకున్న ప్రధానమైన అజెండా అంటోన్న మోదీ.. ఇంకా మోదీ ఏయే అంశాలపై ఏమేం చెప్పారో తెలియాలంటే ఈరోజు రాత్రి 8 గంటలకు జీ న్యూస్ ఛానెల్‌లో ప్రసారం కానున్న ప్రధాని మోదీ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.