4th Phase Lok Sabha Polls 2024: 4వ విడత లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకిస్తోన్న అభ్యర్దులు వీళ్లే..

Mon, 13 May 2024-7:00 am,

హైదరాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేస్తోన్న మాధవిలతా హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రచారంతో పాతబస్తీలో ఓవైసీకి చుక్కలు చూపిస్తోంది. ఈ సారి అక్కడా పోటీ హోరాహోరిగా ఉండనుంది.

బిహార్‌లోని బెగుసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి ఎన్నికల గోదాలో ఉన్నారు.

పశ్చిమ బంగాల్‌లో వివాదాస్పద నేత మహువా మొయిత్రా కృష్ణా నగర్ లోక్ సభ సీటు నుంచి టీఎంసీ తరుపున బరిలో ఉంది.

 

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.యస్.షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి 4వ విడతలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

 

బెహ్రామ్ పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున అధీర్ రంజన్ చౌదరి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

 

 

పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ నుంచి టీఎంసీ తరుపున శతృఘ్న సిన్హా బరిలో ఉన్నారు.

  ఝర్ఖండ్‌లోని కుంతీ నుంచి మాజీ సీఎం అర్జున్ ముండా బరిలో ఉన్నారు.

  యూపీలోకి కన్నౌజ్ నుంచి యూపీ మాజీ సీఎం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల బరిలో ఉన్నారు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link