Meenakshi Seshadri: నాటి అందాల తార, నేడు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన మీనాక్షి శేషాద్రి

Tue, 12 Apr 2022-1:42 pm,

మీనాక్షి శేషాద్రి 17 ఏళ్ల వయస్సులోనే 1981లో మిస్ ఇండియా కిరీటాన్ని గెల్చుకుంది. ఆ తరువాత మూడేళ్లకు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

మారుతున్న కాలంతో పాటు మీనాక్షి శేషాద్రిలో మార్పు వచ్చింది. అందుకు ఉదాహరణే ఈ ఫోటో. మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం టెక్సాస్‌లో భర్త, పిల్లలతో కలిసి ఉంటోంది.

ఆ తరువాత మేరీ జంగ్, ఘాయల్, ఘాతక్, షహిన్షాహ్, ఘర్ హో తో ఐసా , తూఫాన్ వంటి సినిమాల్లో నటించింది.

హీరో సినిమాతో మీనాక్షి శేషాద్రి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇందులో జాకీ ష్రాఫ్‌తో కలిసి నటించింది. ఆ తరువాత దామినీ సినిమాతో అందర్నీ మైమరపించింది. ఈ సినిమాతో అందరూ మీనాక్షి అందచందాలకు ఫిదా అవసాగారు.

మీనాక్షి శేషాద్రికి నటనతో పాటు నాట్యంపై ఆసక్తి ఎక్కువ.  సినిమాలకు దూరమైనా..ప్రస్తుతం డ్యాన్స్ స్కూల్ నడుపుతోంది. మీనాక్షి ఈ ఫోటోలో అయితే అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయుంది.  అనారోగ్య కారణాలేమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link