Do Not Eat with these 5 people: శాస్త్రాల ప్రకారం పొరపాటున కూడా ఈ 5 మందితో కలిసి భోజనం చేయకూడదు..

Tue, 30 Apr 2024-5:21 pm,

నేరప్రవృత్తి.. పురాణాల ప్రకారం మనం భోజనం చేసే సమయంలో మన సహచరులు మనస్సు మెదడు ప్రతికూలంగా ఉన్నవారితో భోజనం చేయకూడదు. ఎందుకంటే వీరు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా నెగిటివ్ గా మార్చేస్తారు. ప్రతికూల ఆలోచనలు చేసేవారికి దూరంగా ఉండటం మేలు. ఎల్లప్పుడూ భోజనం చేసే సమయంలో తమ మనస్సు ప్రశాంతంగా ఉండే వ్యక్తులతో కూర్చొని మాత్రమే తినాలట. అప్పుడే మనకు కూడా మేలు జరుగుతుంది.

నాసికులతో కూడా కలిసి భోజనం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా నాస్తికుడు అని దైవంపై నమ్మకం లేని వ్యక్తిని పిలుస్తారు. అటువంటి వ్యక్తితో కూడా కలిసి భోజనం చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో మీ మనస్సు కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. 

ఇలా భోజనం సమయంలో నాస్తికుడితో కలిసి తినడం మానేయాలని మన పూర్వీకులు చెప్పారు. ఎందుకంటే ఈ సమయంలో ఇలా నాస్తికుడితో కలిసి భోజనం చేస్తే ఆపదలు మిమ్మల్ని చుట్టు ముడతాయి. అంతేకాదు, గరుడ పురాణం ప్రకారం కూడా భోజనం చేసే సమయంలో నాస్తికుడితో కలిపి భోజనం భుజించకూడదు.

అనారోగ్యం.. పురాణాల ప్రకారం ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు వారి శరీరంలోకి  కొన్ని రకాల బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. ఆ సమయంలో మీరు కూడా అనారోగ్యం బారిన పడిన వ్యక్తితో కలిసి ఆహారం తీసుకుంటే మీ ఆరోగ్యంపై కూడా  చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది..అందుకే మనం నమ్మినా.. నమ్మకపోయినా ఇటువంటి వ్యక్తులతో కలిసి భోజనం చేయకూడదు.  

అబద్దాలు.. మన పురాణాల ప్రకారం మనం భోజనం చేసే సమయంలో అబద్దాలు మాట్లాడే వ్యక్తితో కూర్చొని ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎప్పటికీ విషపూరితమే. వీళ్లకు నైతికత కూడా తక్కువే ఇలాంటి వారితో కలిసి భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link