లెజెండరీ ఆల్ రౌండర్ యువీ గురించి ఆసక్తికరమైన విషయాలు

Sat, 12 Dec 2020-3:58 pm,

2007లో యువరాజ్ సింగ్ టీ20లో ఆరుబంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.  

2014 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ యువరాజ్‌ను రూ.14 కోట్లతో సొంతం చేసుకుంది.  2015లో ఢిల్లీ రూ.16 కోట్లు పెట్టి యువరాజ్ సేవలను కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇదో రికార్డు...

క్యాన్సర్‌పై విజయం సాధించి ప్రపంచానికి ప్రేరణగా నిలిచాడు యువీ...

యువరాజ్ సూపర్ ఆల్ రౌండర్.. బౌలింగ్‌లో  వన్డేలో 111 వికెట్లు, టెస్టుల్లోయ 9 వికెట్లు పడగొట్టాడు యువీ.

2012లో భారత దేశంలో క్రీడాకారులకు అందించే అత్యున్నత పురస్కారం అర్జునను అందుకున్నాడు యువీ.

క్రికెట్ ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న ఇద్దరు ఆటగాళ్లు.. సచిన్.. యువరాజ్ సింగ్

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link