కివీస్ పై టీమిండియా తొలివిజయం

Sat, 04 Nov 2017-4:34 pm,

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ ఎంఎస్ ధోని అట ప్రదర్శన.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ వికెట్ తీసిన టీమిండియా ప్లేయర్ యుజువేంద్ర చాహల్.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ వికెట్ తీసిన టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో  టీమిండియా ఆటగాళ్లు  కోహ్లీ, నెహ్రా హావభావాలు.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ బంతిని కొడుతున్న దృశ్యం.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ బంతిని కొడుతున్న దృశ్యం.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ఆటగాడు ఆశిష్ నెహ్రా.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు సభ్యులతో  ఆశిష్ నెహ్రా సంతోషాన్ని పంచుకున్నారు.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ రోహిత్ శర్మ అట ప్రదర్శన.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ శిఖర్ ధావన్ అట ప్రదర్శన.

 

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ శిఖర్ ధావన్ అట ప్రదర్శన.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు ధోని, విరాట్ కోహ్లీ ఆటతీరు.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ విరాట్ అద్భుత ఆట ప్రదర్శన.

 

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో బ్యాట్ తో బంతిని కొడుతున్న టీమిండియా ప్లేయర్ విరాట్.

 

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మున్రో ఆటతీరు.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఆడుతున్న ఆశిష్ నెహ్రా.

 

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో బ్యాట్ తో చెలరేగిపోయి ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ముగిసిన తరువాత జట్టు సభ్యులతో  ఆశిష్ నెహ్రా సంతోషాన్ని పంచుకున్నారు.

న్యూదిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం జట్టు సభ్యులతో  ఆశిష్ నెహ్రా సంతోషాన్ని పంచుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link