Jio Plan: బీఎస్‌ఎన్‌ఎల్ దెబ్బకు దిగొచ్చిన జియో.. 72 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ..!

Sun, 06 Oct 2024-6:44 am,

రిలయన్స్‌ జియో టెలికామ్‌ కంపెనీ రకరకాల ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో మరో అద్భుతమైన ఆఫర్లు కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. దీంతో డేటా అదనంగా పొందుతారు. ఇందులో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో ఎక్కువ డేటా పొందవచ్చు.  

జియో రూ.749 ప్లాన్‌ వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందుతారు. ఇందులో ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు.ఇందులో ప్రతిరోజూ 2 జీబీ డేటాతోపాటు 144 జీబీ డేటా వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు అందుకుంటారు.  

జియో అదనంగా 20 జీబీ డేటాను అందిస్తుంది. దీంతో ఈ రీఛార్జీ ప్యాక్‌లో మీరు పూర్తిగా 164 జీబీ డేటా పొందుతారు.అంది కూడా 5జీ స్పీడ్‌ అన్‌లిమిటెడ్‌ డేటా ఆఫర్. ఒకవేళ మీ ఏరియాల్లో జియో 5జీ కనెక్టివిటీ ఉంటే ఇది మీకు సూపర్‌ రీచార్జీ ప్లాన్.  

అంతేకాదు ఈ రూ.749 రీఛార్జీ ప్లాన్‌లో ఉచితంగా ఓటీటీలు కూడా పొందవచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌ దీంతో మీకు ఓటీటీలో అదనంగా ఖర్చు భారం కూడా తగ్గుతుంది.ఇక అక్టోబర్‌ 1 నుంచి ట్రయ్ కొత్త టెలికాం రెగ్యలేషన్ తీసుకువచ్చింది. స్పామ్ మెసేజ్‌, ఫ్రాడ్ వెబ్‌సైట్‌ లింక్‌లు కంపెనీలు నివారించాలని ఆదేశించింది.   

ఇదిలా ఉండగా జూన్‌ నెలలో టెలికాం కంపెనీలు అన్ని దేశవ్యాప్తంగా రీఛార్జీ ప్లాన్‌లపై ట్యారిఫ్‌ల ధరలను పెంచేసింది. దాదాపు 25 శాతం కూడా కొన్ని ప్యాక్‌లపై ధరలపు పెంచింది. జియో, ఎయిర్‌టెల్‌, వీఐలు కూడా ధరలను పెంచాయి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link