Modi Night Visit: వారణాసి రోడ్లపై అర్ధరాత్రి యోగీతో కలిసి..ప్రధాని మోదీ బిజీబిజీ

Tue, 14 Dec 2021-6:16 am,

వారణాసిలో అర్ధరాత్రి ఓ చిన్నారిని పలకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్ని పరిశీలించారు.

ఆధ్యాత్మిక వారణాసి నగరంలో సాధ్యమైనంత మేర మంచి మౌళిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని మోదీ ట్వీట్ చేశారు.

వారణాసి రైల్వేస్టేషన్‌ను సందర్శించి...స్టేషన్ పరిసరాల్ని, వివిధ అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. రైల్వే కనెక్టివిటీని మెరుగుపర్చడం, ఆధునికత, ప్రయాణీకులకు వసతుల ఏర్పాటులో ప్రభుత్వం కృషి చేస్తోందని ట్వీట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి కూడా బిజీబిజీగా గడిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వారణాసిలో అర్ధరాత్రి వరకూ తిరిగారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link