Delhi Pollution: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఢిల్లీ కాలుష్యం

Mon, 09 Nov 2020-11:28 pm,

ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వద్ద ఉదయం 11 గంటలకు తీసిన దృశ్యమిది

ఢిల్లీలోని ఇండియా గేట్ ఎక్కడుందో చెప్పగలరా..కాలుష్యం ప్రభావంతో కన్పించకుండా పోయిన పరిస్థితి..మద్యాహ్నం 12  గంటలకు తీసిన దృశ్యమిది

ఢిల్లీ అక్షర్ ధామ్ వద్ద పరిస్థితి..ఉదయం 11 గంటలకు తీసిన దృశ్యం

ప్రాణముంటే సమస్తం ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఇదే ప్రశ్నార్ధకమౌతోంది. ఢిల్లీలో ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకరస్థాయికి చేరుకుని..456గా నమోదైంది. ఓ వైపు కరోనా వైరస్ భయం..మరోవైపు శీతాకాలం..ఇంకోవైపు దీపావళి పండుగ. ఈ అన్నింటినీ తలదన్నుతూ ఢిల్లీ కాలుష్యం. ప్రాణముంటుందా మరి..ఇదే ప్రశ్న విన్పిస్తోంది. భయం గొలుపుతోంది. దూరంలోవి కాదు గదా..పక్కనున్న వస్తువే స్పష్టంగా కన్పించని పరిస్థితి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link