Sriya Reddy: బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న సలార్ బ్యూటీ, పిక్స్ వైరల్

Mon, 05 Feb 2024-10:04 pm,

'అప్పుడప్పుడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రియా రెడ్డి.   

ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన 'అమ్మ చెప్పింది' సినిమాలో మెరిసింది.   

'పొగరు' చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించి ఆడియెన్స్ ను మెప్పించింది  

2008లో హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణను వివాహం చేసుకుంది.   

లాంగ్ గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ప్రభాస్ సలార్ లో నటించి మెప్పించింది.  

తాజాగా ఈ బ్యూటీకి గ్లామర్ షోకు తెరదీసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link