Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు

Fri, 27 Nov 2020-8:01 am,

డాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2017లో మున్నా మైఖెల్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. 

ప్రస్తుతం ఈ భామ తమిళం సినిమాలను కూడా చేస్తోంది. వాస్తవానికి నిధి అగర్వాల్ హైదరాబాద్‌లో పుట్టినప్పటికీ.. ఆతర్వాత ఆమె కుటుంబం బెంగళూరుకు తరలిపోయింది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టా ఫొటోలను ఒసారి లుక్కేయండి..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link