Tollywood: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమైన సినీ ప్రముఖులెవరంటే

Thu, 10 Feb 2022-2:04 pm,

టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేశ్ బాబు, పోసాని కృష్ణమురలి, అలీ, కొరటాల శివ తదితరులు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు

ఏపీ సినిమా టికెట్ల వివాదంపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన మహేశ్ బాబు, చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, కొరటాల శివ తదితరులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశం కోసం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link