Journalist makes history she becomes first Person with Maori Face Tattoo To Anchor Primetime News : న్యూస్ రీడర్స్ కామన్‌గా చాలా అట్రాక్టివ్‌గా రెడీ అయి వార్తలు చదువుతుంటారు. ప్రొఫెనల్‌ లుక్‌లో కనపిస్తుంటారు. కానీ ఓ న్యూస్ రీడర్ మాత్రం కాస్త భిన్నంగా కనిపించి ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంది. ఫేస్‌పై టాటూ వేసుకుని ప్రైమ్ న్యూస్ బులిటెన్‌లో వార్తలు చదివింది ఆమె. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూజిలాండ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తన గడ్డంపై డిఫరెంట్ టాటూతో న్యూస్ చదవడంతో ఈమె ఇప్పుడు వార్తల్లో నిలిచారు. దీనికి ఒక రీజన్ ఉంది. అసలు ఈ టాటూకు వెనకున్న హిస్టరీ ఏమిటి.. దీనికి ఎందుకంత ప్రత్యేకత అనే విషయాన్ని చూద్దాం పదండి.. 


గడ్డంపై టాటూతో న్యూస్ చదివిన ఆమె పేరు ఒరిని కైపారా. (Oriini Kaipara) వయసు 37 ఏళ్లు. న్యూజిలాండ్​లో (New Zealand) ఒక న్యూస్​ ఛానెల్​లో ఈమె పనిచేస్తోంది. ఈమె వీడియో ఇప్పుడు సోషల్ ​మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈమె గడ్డంపై వేసుకున్న ఆ టాటూ సరదాకు వేసుకున్నది కాదు. అది వారి సంప్రదాయంలో ఒక భాగం. ఒరిని కైపారా.. మావోరీ (Maori) తెగకు చెందిన ఆమె. ఈ ​తెగకు చెందిన ఆడవారు వారి సంప్రదాయంలో భాగంగా గడ్డం మీద టాటూ వేయించుకుంటారు. 




 


Also Read :Tiger Bear Fight: పులిని వెంటాడి, వేటాడిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి