Akshaya Tritiya 2023: మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 22న అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజు 12 ఏళ్ల తర్వాత గురుడు మేషరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా జరగడం 500 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ పవిత్ర దినాన కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి సంచారం ఈ రాశులకు వరం
1. వృషభం
వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం శుభ ఫలితాలనిస్తుంది. అంతేకాకుండా ఇదే రోజున మాలవ్య రాజయోగం కూడా రూపొందుతుంది. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. గురు గోచారం కారణంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి.  ఈ సమయంలో మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోండి. డబ్బును ఆదా చేయండి. 
2. సింహం
సింహ రాశి వారికి బృహస్పతి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు విదేశాల నుండి లాభం పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీకు ఫ్యామిలీ నుండి సపోర్టు లభిస్తుంది. గురు సంచారం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Jupiter Transit 2023: మరో రెండ్రోజుల్లో ఈ రాశి జాతకాల జీవితం బంగారంలో మెరిసిపోనుంది


3. వృశ్చికం
వృశ్చిక రాశి వారికి గురు సంచారం చాలా మేలు చేస్తుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. ఆఫీసులో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది.


Also Read: Surya Grahan 2023: ఇవాళ ఏర్పడబోయే సూర్యగ్రహణం ఈ రాశులకు మంచిది కాదు.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook