ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో అనిల్ అంబానీ భార్యతో చేరుకున్నారు. అనిల్ అంబానీకు ఆలయ అధికారులు స్వాగత ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు అనిల్ అంబానీ దంపతుల్ని ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందించారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Laxmi devi puja: లక్ష్మీదేవికి శుక్రవారమే ఎందుకు ఇష్టం ? Friday నాడే లక్ష్మీ పూజ ఎందుకు ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook