దీపావళి పండుగ సందర్బంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించాయి. దీపావళి ముగియడంతో ఇప్పుడు ప్రత్యేక సేల్ ముగిసిపోయింది. మరి ఆఫర్లు ఇంకా ఉన్నాయా లేవా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపావళి ఆఫర్ పురస్కరించుకుని స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు దీపావళి ప్రత్యేక సేల్ ముగిసింది. మీ అదృష్టం కొద్దీ కొన్ని వస్తువులపై ఇంకా ఆఫర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు కూడా స్మార్ట్ ఎల్ఈడీ టీవీపై భారీ డిస్కౌంట్ అందుతోంది. దీని ప్రకారం స్మార్ట్ ఎల్ఈడీ టీవీను మీరు కేవలం 10 వేలకంటే తక్కువకే తీసుకెళ్లవచ్చు.


Adsun Frameless 32 inch HD Ready LED Smart Android TV ఇది. ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర 29,999 రూపాయలు. అయితే ఈ టీవీపై మొత్తం 70 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్‌టీవీని కేవలం 8,999 రూపాయలకే పొందవచ్చు. 


ఈ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో వైడ్ వ్యూయింగ్ యాంగిల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ టీవీ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. మరోవైపు 20 వాట్స్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో ఓటీటీ యాప్స్ ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. హోమ్ థియేటర్ అనుభూతి ఇస్తుంది.


Also read: Gold Price Today: పసిడి ప్రియులకు కాస్త ఊరట... స్థిరంగా బంగారం, వెండి ధరలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook