Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ నేడు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి క్షేత్రానికి చేరుకున్న గవర్నర్​కు జిల్లా కలెక్టర్​ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీతా ఘన స్వాగతం పలికారు. అధికారిక వందనం స్వీకరించిన అనంతరం.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంటున్నారు గవర్నర్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో కాసేపు పర్యటించి.. విశేషాలు తెలుసుకున్నారు.


ఇక ఇదిలా ఉండగా.. నేడు తెలంగాణ అసెంబ్లీ సెషన్​ ప్రారంభమయ్యాయి. అయితే ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభం కావడం గమనార్హం. దీనిపై గవర్నర్​ అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం తెలిసిన విషయమే.



Also read: Telangana Budget 2022: భారీగా పెరగనున్న పింఛన్లు.. రైతు రుణ మాఫీకి పెద్దఎత్తున నిధులు!!


Also read: Telangana Budget 2022: బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హ‌రీశ్‌రావు.. రూ.2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook