YCP Leader Murdered: ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్‌ ను గుర్తు తెలియని దుండులు దారుణంగా హత్య చేశారు. ఉదయం ఏడుగంటల సమయంలో హత్య జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రసాద్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరుడే దాడికి పాల్పడ్డడంటూ ఆయనపై దాడికి దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేను రక్షించడానికి వచ్చిన పోలీసులపైనా గ్రామస్తులు దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.



 


Also Read: Ramya Murder Case Verdict: దిశ చట్టం పవర్ ఇదే..21 రోజుల్లోనే ఉరిశిక్ష విధించొచ్చు..రోజా సంచలన వ్యాఖ్యలు


Also Read: CPI Narayana: కేటీఆర్‌ కు మద్దతు తెలిపిన సీపీఐ నారాయణ..!!


 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.