Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. 47వ రోజు జగనన్న మాట..కోటంరెడ్డి బాట కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయనను అక్కడికి తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యుల అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీసీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలన్నారు. వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read:F3 director Anil Ravipudi Fire on trollers : ట్రోలర్స్‌పై అనిల్ రావిపూడి ఫైర్


Also read:Nara Lokesh Comments: టీడీపీలో టూ ప్లస్ వన్‌ ఫార్ములా ఫలిస్తుందా..? లోకేష్‌ వాదన ఏంటి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook