బాహుబలి ప్రాజెక్టు తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. సుజీత్ దర్శకత్వంలో సాహో చేసిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్‌లో నటిస్తున్నాడు. బిజీ షెడ్యూల్స్‌లో ఉంటూనే డైరెక్ట్ బాలీవుడ్ మూవీ (Prabhas22 Movie) చేస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించేశాడు. ముందుగా చెప్పినట్లుగానే నేటి ఉదయం 7:11 నిమిషాలకు తన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ టైటిల్ ‘ఆదిపురుష్’ (Adipurush) అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేశాడు. Rana Daggubati: రానాకు ప్రేమతో మిహికా.. వైరల్ అవుతోన్న పోస్ట్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Navneet Kaur: కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న నవనీత్ కౌర్


చెడుపై మంచి విజయం అనే క్యాప్షన్‌ను తెలుపుతూ ప్రభాస్ తన బాలీవుడ్ మూవీ గురించి పోస్ట్ చేశాడు. ప్రభాస్ నుంచి అదిరిపోయే గిఫ్ట్ రావడంతో అభిమానులు ఫుల్ హ్యాఫీ. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో ‘తానాజీ’ని తెరకెక్కించిన ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ మూవీ వస్తుంది. అయితే ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ నటుడు రాజా చెంబోలు ఎంగేజ్‌మెంట్ ఫొటోలు