ఆదిసాయికుమార్ హీరోగా, పి. ప్రభాకర్ దర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో  ప్రముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న ‘నెక్స్ట్  నువ్వే’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రోడ‌క్షన్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌లే 


విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొందుతుంది. కామెడి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని న‌వంబ‌ర్ 3న విడులవుతుంది. చిత్ర నిర్మాత బన్నీ ..సినిమా రిలీజ్ విషయాన్ని మీడియాకు తెలిపారు.