దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కరోనా వ్యాప్తి సమయంలో తెరకెక్కించిన సినిమా థ్రిల్లర్ (Thriller). ఒడిశాకు చెందిన బ్యూటీ అప్సరా రాణి (Apsara Rani)ఇందులో హీరోయిన్. సస్పెన్స్, థ్రిల్లర్ అందించే క్రైమ్ స్టోరీగా దర్శకుడు వర్మ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. అప్సరా రాణి నటించిన థ్రిల్లర్ సినిమా నేటి రాత్రి (ఆగస్టు 14న) 9 గంటలకు విడుదల కానుంది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


ఓటీటీ ఫార్మాట్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చునని దర్శకుడు ఆర్జీవీ తెలిపాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (RGV World Theatre), శ్రేయాస్ ఈటీ యాప్‌ (Shreyas ET App)లోగానీ థ్రిల్లర్ సినిమాను రూ.200 చెల్లించి చూడాల్సి ఉంటుంది. విదేశాల నుంచి అయితే 9.99 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని వర్మ వెల్లడించాడు. మరిన్ని వివరాలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో చూడండి.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...




టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


RGVకి కరోనా సోకిందా.. స్పందించిన రామ్