కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. వీటితో పాటు వ్యక్తిగత జీవితాలపై సైతం ప్రాణాంతక వైరస్ ప్రభావం పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ్‌లు తమ వివాహాలు వాయిదా వేసుకున్నారు. అయితే మే 17 తర్వాత సైతం లాక్‌డౌన్ కొనసాగింపు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ప్రకటించారు. Photos: ప్రేయసితో హీరో నిఖిల్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ముహూర్తాలు దాటిపోతున్నాయి, మరో మూహూర్తం కోసం దాదాపు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుందని హీరో నిఖిల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 14న  నిఖిల్, పల్లవి వర్మల వివాహం జరగనుంది. ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కొందరు సన్నిహితుల మధ్య హీరో నిఖిల్ తన ప్రేయసిని వివాహం చేసుకోకునున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇదివరకే రెండు పర్యాయాలు వీరి పెళ్లి వాయిదా పడింది. ఇక లాభం లేదనుకుని రేపు వివాహం జరిపించాలని నిర్ణయించారు. రానా దగ్గుబాటి లవర్ ఫొటోలు చూశారా!
ఫిబ్రవరి తొలి వారంలో నిఖిల్, డాక్లర్ పల్లవి వర్మల నిశ్చితార్థం గోవాలో జరిగింది. ఈ ప్రైవేట్ పార్టీకి కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా వైరస్ కారణంగా తొలి లాక్‌డౌన్ పూర్తయ్యాక ఏప్రిల్ 16న వివాహం చేసుకోలనుకున్నారు. కానీ లాక్‌డౌన్ పొడిగింపుతో వాయిదా పడింది. Photos:  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు


మే తొలి వారంలో మరోసారి ముహూర్తం ఫిక్స్ అయింది. కానీ లాక్‌డౌన్ వల్ల మరోసారి వాయిదా పడగా, మే 14న పెళ్లి కచ్చితంగా జరిపించాలని నిఖిల్, పల్లవి ఫ్యామిలీ నిశ్చయించుకున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!