ఉద్యోగం ( Job News) కోసం వెతుకుతున్న వారికి శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిడెట్ నోటిషికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడానికి నోటిషికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గత అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేయవచ్చు. నేషనల్ అప్రెంటైస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్ లో భాగంగా ఈ భర్తీలు చేయనున్నారు. అభ్యర్థులు గడువు తేదీలోపు అప్లై చేయడానికి ఈ వివరాలు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్


పోస్టులు
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, 
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులకు భర్తీ చేయనున్నారు.



Also Read | YSR Badugu Vikasam: వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్


అభ్యర్థులు నవంబర్ 15వ 2020 తేదీలోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 


మరిన్ని వివరాల కోసం bel-india.in విజిట్ చేయండి.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR