Corona Vaccination India: కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్న భారతీయులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. భారతీయులందరికీ కోవిడ్-19 టీకాను ఉచితంగా అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష్ వర్ధన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తాం అని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం


కోవిడ్-19 (Covid-19) వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది భారతీయులకు ఈ వార్త ఊరటనివ్వనుంది. ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఇటీవలే వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు. ఆ ప్రక్రియను సమీక్షించడానికి వెళ్లిన కేంద్రమంత్రి డా.హర్ష్ వర్ధన్ కీలక విషయాలు తెలిపారు.


 ఢిల్లీతో (Delhi) పాటు భారతదేశం అంతటా టీకాను ఉచితంగా ప్రజలకు అందించనున్నట్టు ఆయన తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook