Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
Indian Vice Presidential Election-2022: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 6న పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతుంది. వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు.
EPFO Alert: పీఎఫ్(PF) ఖాతాదారులకు ఈపీఎఫ్వో(EPFO) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారుడు చేసే ఒక్క పొరపాటు అతని సంపాదన మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించింది. ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Minister KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ..మోదీ ప్రభుత్వమే టార్గెట్గా విమర్శలు సంధించారు.
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.
Agnipath Effect on Trains: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు తగ్గడం లేదు. పథకాన్ని రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు నిరసనలను ఉధృతం చేశారు. దీంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది.
Etela Meet to Amith shah: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పరిస్థితులను అగ్ర నేతలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు.
Teacher dance with Students: విద్యార్థినులతో కలిసి టీచర్ డ్యాన్స్ వేసిన విజువల్స్ వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. నృత్యం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న టీచరమ్మపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
DK Aruna on Harish Rao: అగ్నిపథ్పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార,విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి.
Harish Rao on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ జ్వాలలు కొనసాగుతోంది. ఈపథకంలో కేంద్రం ఎన్ని మార్పులు తీసుకొచ్చినా..ఆందోళనలు ఆగడం లేదు. ఇటు అగ్నిపథ్ అంశం రాజకీయ దుమారానికి కారణమవుతోంది.
Rajnath Singh Review on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు తగ్గడం లేదు. రోజురోజుకు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల్లో భద్రతను రెట్టింపు చేశారు.
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
Mamata letter to oppositions: దేశ రాజకీయాలు చక చక మారుతున్నాయి. తెలంగాణ నుంచి జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతోందని ఇప్పటికే జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Indian Presidential Election-2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నికకు వేళ అయ్యింది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 21న ఫలితాలు రానున్నాయి. ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల దాఖలకు ఈనెల 29 వరకు గడువు ఉంది. రాష్ట్రపతి ఎన్నికతోపాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24తో ముగియనుంది.