Wife killed husband in delhi: భర్తతో వాగ్వాదంకు దిగి అతని ఛాతిమీద కూర్చుని దాడి చేసింది. అంతే కాకుండా తన దుప్పట్టాతో అతని మెడకు చుట్టి దారుణంగా హతమార్చింది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.
Nitin Nabin: తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పాటు సాగిన అతడి పర్యటన మంగళవారం ముగియగా.. ఆయన ఢిల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయడంతోపాటు పార్టీలో జోష్ తీసుకువచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Gold prices fall: భారతీయులు పాత బంగారాన్ని అమ్ముకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య 50 టన్నుల పాత బంగారం అమ్ముడైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బంగారం ధరలు మరింత పడిపోవచ్చన్న భయంతో.. జనం బంగారాన్ని అమ్మేస్తున్నారు. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యల తర్వాత భారతీయులు బంగారం కొనుగోళ్లను దాదాపు సగం వరకు తగ్గించారు. ధరలు మరింత పతనం అవుతుండటంతో.. ప్రతి ఇంట్లోనూ పెట్టుబడి ధోరణులు పూర్తిగా మారిపోయాయి.
Kylaq Classic AT: ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు సంస్థ అయిన స్కోడా భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్ యూవీ విభాగంలో స్కోడా కైలాక్ ను తీసుకువచ్చింది. ఈ ఎస్ యూవీ ఆటోమేటిక్ వేరియంట్ ను కొనాలనుకుంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి. నెలలవారీ ఈఎంఐ ఎంతుంటుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Delhi Pending Challan News: ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రేఖా గుప్తా ప్రభుత్వం అత్యంత కఠినమైన, పారదర్శకమైన డిజిటల్ చలాన్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడం, రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఏర్పాటు ఈ మార్పులను తీసుకొచ్చారు.
Gujarat Titans Thriller Win With Only One Run Against Delhi Capitals: ఐపీఎల్ 2026 మ్యాచ్లు పెరుగుతున్న కొద్దీ అసలైన మజాను అందిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ విజయం దోబుచులాడి చివరికి ఢిల్లీ వైపు నిలిచింది. ఆఖరి బంతిలో ఒకే ఒక్క పరుగుతో ఢిల్లీ తొలి విజయాన్ని అందుకుంది.
Balakrishna Lifetime Achievment Award: నందమూరి బాలకృష్ణ ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఘనం నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో భాగంగా బాలయ్యను లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో గౌరవించింది.
Arvind kejriwal and manish sisodia discharged: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తో పాటు, మనీష్ సిసోడియాలకు ఢిల్లీరౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
Air Ambulance Crash: జార్ఖండ్లో విషాదం చోటుచేసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ అంబులెన్స్లో ఏడుగురు ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Delhi woman jumps from fourth floor hotel: గదిలో ప్రియుడితో వాగ్వాదంకు దిగింది. ఆ తర్వాత అది కాస్త తారాస్థాయికి చేరడంతో హోటల్ గదిలోని విండో గుండా కిందకు దూకేసింది.ఈ వీడియో వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డే వేళ ఈ ఘటన పెనువిషాదంగా మారింది.
Sonia gandhi Health update: సోనియా గాంధీకి గత కొన్ని రోజులుగా దగ్గుతో పాటు శ్వాస కోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటున్నారు. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకొవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో వెంటనే సన్నిహితులు ఆస్పత్రికి తరలించారు.
Lovers romance in running metro in delhi: రన్నింగ్ మెట్రోలో యువతీ, యువకులు రెచ్చిపోయారు. చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి కామక్రీడల్లో మునిగిపోయారు. దీంతో కొంత మంది వీరి అరాచకంను సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దీంతో అదికాస్త వైరల్గా మారింది.
Junior Ntr: జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొంత మంది తన పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలోఫెక్ పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ సైట్లు తన పేరు, ఫొటోలను వాడుతూ అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నాయని జూనీయర్ ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు.. సోషల్ మీడియాలో పరువు నష్టంపై ఇటీవల నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు కూడా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Liquor Shops Closed in Areas: మద్యం బాబులకు మత్తు దిగిపోయే షాకింగ్ న్యూస్. సాధారణంగా చాలా మంది పొత్తంత కష్టపడి.. ఆ అలసట కారణంగా రాత్రి ఇంత మద్యం తీసుకుంటే కానీ వాళ్లకు నిద్ర పట్టదు. అలాంటి వాళ్లకు షాకింగ్ న్యూస్.
Hydrogen balloons burns in delhi: కొత్త జంట హల్దీ వేడుకల్ని నిర్వహించుకున్నారు. ఆతర్వాత హైడ్రోజన్ బెలూన్ల దగ్గరకు వెళ్లి ఫోటో షూట్ ను నిర్వహించారు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
cm revanth reddy meets with Rahul Gandhi: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల సత్తాచాటిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు, జూబ్లిహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో మరింత జోష్ తో ముందుకు వెళ్లాలన్నారు.
Parliament winter session details: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 1న నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు.
Triple Jackpot To Students Three Days School Holiday: విద్యార్థులకు మరో శుభవార్త. మళ్లీ వరుసగా స్కూళ్ల సెలవులు వచ్చేశాయి. ఏకంగా మూడు రోజులు సెలవు ఉండడంతో పండుగ చేసుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Big twist in Delhi university acid attack: యువతి తండ్రి చెప్పడంతోనే తనపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యర్థిని కేసులో కావాలని ఇరికించాలని ఈ విధంగా డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు సీరియస్ అయ్యారు.
Acid attack on delhi university student: ఢిల్లీలో యువతిపై యాసిడ్ దాడి ఘటన సంచలనంగా మారింది. దీనిపై రంగంలోకి దిగిన అధికారులు అన్నికోణాల్లో విచారణ చేపట్టారు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు జితేంద్ర ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
Fire breaks at mps flats in delhi: ఢిల్లీలోని బిడి మార్గ్లోని బహుళ అంతస్తుల బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అపార్ట్ మెంట్స్ లో ఉన్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. ఫైరింజన్ లు భారీగా అక్కడకు చేరుకున్నాయి. మంటలను ఆర్పుతున్నాయి.
Delhi asi died of heart attack: విధులకు వచ్చిన సబ్ ఇన్స్ పెక్టర్ రాజేష్ ఒక్కసారిగా కుప్పకూలీపోయాడు. ఇంతలో అక్కడున్న వారు సపర్యలు చేశారు. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.