India Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు శాంతిస్తోంది. దేశంలో కరోనా కేసులు సంఖ్య లక్షకు దిగువకు వచ్చేసింది. గత రెండు నెలలుగా భయపెట్టిన కరోనా వైరస్ సంక్రమణ ఇప్పుడు తగ్గుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి తగ్గుతోంది. వివిధ రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అన్‌లాక్ ప్రక్రియ. ప్రారంభమైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా  84 వేల 332 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు 93 లక్షల 59 వేల 155కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4 వేలమంది మరణించారు.


గత 24 గంటల్లో 1 లక్షా 21 వేల 311 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 2 కోట్ల 29 లక్షల 11 వేల 384 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 10 లక్షల 80 వేల 690 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ప్రస్తుతం 24.96 కోట్లమందికి వ్యాక్సినేషన్(Corona Vaccination) జరిగింది.


Also read: EPF Interest Money: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, త్వరలో మీ ఖాతాల్లో వడ్డీ జమ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook