భారత దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని ఇవాళ మూసివేశారు. ఈ సీజన్ లో చివరి పూజను ఈ రోజు ఉదయం 8.30 నిమిషాలకు చేశారు. అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఆలయ ద్వారాలను మూసివేయడానికి ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ముఖ్యమంత్రులు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శీతాకాలంలో హిమపాతం వల్ల కేదార్‌నాథ్ ( Kedarnath ) ఆలయాన్ని కొంత కాలం పాటు మూసి ఉంచుతారు. 


 



Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!


 మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ధ్యానముద్రలో ఒక సాధువు.



తొలి హిమపాతం



Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా? నిజం తెలుసుకోండి!



Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్!  ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి



ఆయల ద్వారాన్ని మూసివేసే ఆచారంలో భాగంగా అక్కడికి చేరుకున్న యూపీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు



Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు