Rail Accident: వికారాబాద్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు సమాచారం. వికారాబాద్ రైల్వే స్టేషన్ ( Vikarabad Railway Station ) సమీపంలో మూసీనది ( Musi River )పై ఉన్న బ్రిడ్జిపై సుమారు 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింట్ వర్క్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న ట్రైన్ ఇంజన్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరణించిన వారిని  నవీన్ (34), శంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Powerstar Trailer Review: ఈ చిత్రం ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కే అంకితం


Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే


 



Follow us on twitter