Mystery: జపాన్ లో తవ్వకాల్లో బయటపడ్డ 1500 అస్థిపంజరాలు

Wed, 26 Aug 2020-9:59 pm,

మీజేజీ కాలం నాటివి అని చెప్పబడే ఈ అస్థిపంజరాలు.. అక్కడే ఉన్న 7 స్మశాన వాటికలో ఖననం చేసినవట. 1850-1860లో జపాన్ లో ఉన్న మీజేజే పాలనలో అక్కడే మొత్తం 7 స్మశాన వాటికలు ఉండేవి అని... పరిశోధకులు కనుగొన్న అస్థిపంజరాల్లో 350 మనుషలవి అని తెలిపారు.. మిగితావి జంతువులవి అని వెల్లడించారు.  

ఈ స్మశానంలో ఖననం అయిన వ్యక్తుల గురించి పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వీరికి ఏదో అంటు వ్యాధి సోకడం వల్ల వీరు మరణించి ఉంటారు అని దానికి సాక్ష్యంగా వారి చేతులు కాల్లపై ఉన్న గుర్తులే చూపిస్తున్నారు.

ఒసాకా ప్రాంతంలో  ఈ తవ్వకాలు జరిగాయి. పరిశోధకులు ఈ అస్థిపంజాల గురించి మాట్లాడుతూ అతి భయంకరమైన వ్యాధి ఏదో సోకడం వల్ల రెండు మూడు శవాలను ఒకే చోట తక్కువ సమయంలో పాతి పెట్టి  వెళ్లారని అంటున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link