AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్ సహా ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..

Mon, 13 May 2024-10:49 am,

ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీతో పాటు కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి మంగళగిరిలోని ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

పవన్ కళ్యాణ్‌ తన సతీమణి అన్నాలెజినోవాతో  కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హిందూపురంలో తన భార్య వసుంధరా దేవితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ.

 

తన భర్త వై.యస్.జగన్మోహన్ రెడ్డితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న వై.యస్.భారతి

 

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అశోక్ గజపతి రాజు విజయనగరం జిల్లా కేంద్రంలో తన ఓటు వేసారు.

 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలు వై.యస్.షర్మిల కడపలో తన ఓటు హక్కు వినియోగించుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link