Bharat Bandh in AP: ఏపీలో కొనసాగుతున్న భారత్ బంద్

Tue, 08 Dec 2020-9:38 am,

విజయవాడలో.. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వామపక్ష నేతలు, కార్మిక, రైతు సంఘాల నాయకులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. 

తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link