Kiara Advani: కియారా అద్వానీ కిల్లింగ్ లుక్స్.. స్కిన్ షోకు మైండ్ బ్లాక్‌

Sat, 19 Aug 2023-10:23 pm,

ముంబైలో పుట్టి పెరిగింది  కియారా అద్వానీ. ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఎంఎస్ ధోని మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకుంది.  

సాక్షి ధోని పాత్ర పోషించిన కియారా.. సుశాంత్ సింగ్‌కు జంటగా నటించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  

తెలుగులో భరత్ అనే నేను మూవీతో సూపర్ స్టార్ మహేష్‌ సరసన ఛాన్స్ కొట్టేసి.. టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించింది.  

ఆ తరువాత రామ్‌చరణ్‌కు జోడిగా వినయ విధేయ రామ మూవీలో యాక్ట్ చేయగా.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రామ్‌ చరణ్-శంకర్ కాంబోలో రానున్న గేమ్‌ ఛేంజర్‌లో కియార హీరోయిన్‌గా నటిస్తోంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమాలను పలకరిస్తోంది. తాజాగా స్కిన్‌ షోతో ఫొటోలకు పోజులిచ్చింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link