Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు, పసిడి బాటలోనే వెండి ధరలు

Mon, 22 Feb 2021-8:40 am,

Gold Price Today 22 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. నేడు పసిడితో పాటు వెండి ధరలు సైతం పెరిగాయి. గత వారంలో వరుసగా మూడు రోజులు పసిడి ధర దిగి రావడంతో కొనుగోళ్లు పెరిగాయి. తాజాగా బంగారంతో పాటు వెండి ధర పెరిగింది.

Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో వరుసగా మూడు రోజులు పతనమైన బంగారం ధర తాజాగా మరోసారి పెరిగింది. నేడు రూ.290 మేర పుంజుకుంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,190 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.43,260కి చేరింది.

Also Read: Salary Hike 2021-22: ఈ సంవత్సరం భారత్‌లో ఉద్యోగులకు ఎక్కువ జీతం, రెండంకెల increment, పూర్తి వివరాలు

ఢిల్లీలో తాజాగా బంగారం ధరలు పుంజుకున్నాయి. తాజాగా రూ.180 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,440 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,410కి చేరింది.

Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు సైతం తాజాగా పెరిగాయి. వెండి ధర రూ.300 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.69,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.400 మేర పుంజుకుంది. నేడు 1 కేజీ వెండి ధర రూ.73,800కు చేరింది.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link