Gold Rate Today In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా బంగారం ధర, వెండి పతనం

Thu, 03 Jun 2021-9:34 am,

Gold Rate Today Update 03 June 2021: తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర స్థిరంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా దేశ రాజధాని ఢిల్లీలో బంగారం మరోసారి పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా దిగిరాగా, ఢిల్లీలో మాత్రం భారీగా పెరిగింది.

Also Read: EPF Interest Amount: 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, వడ్డీపై కీలక నిర్ణయం

Gold Price Today In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో మూడు రోజులు పెరిగిన బంగారం ధర తాజాగా స్థిరంగా ఉంది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,300 వద్ద మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,100గా ఉంది.

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా అయిదో రోజు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.270 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.51,250 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,000కు చేరుకుంది.

Also Read: EPFO: జీతం నుంచి నెలవారీ EPF ఎంత కట్ అవుతుంది, వడ్డీ వివరాలు చెక్ చేసుకోండి

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర భారీగా పుంజుకుంది. నేడు వెండి ధర రూ.1,000 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.72,900కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. విజయవాడ, హైదరాబాద్‌లో రూ.100 మేర వెండి ధర తగ్గడంతో నేడు 1 కేజీ ధర రూ.76,500కు పతనమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link