ఇండియా వర్సెస్ శ్రీలంక; 2వ టెస్టు, 4వ రోజు

Sun, 10 Dec 2017-5:12 pm,

నాగ్ పూర్ లోని  విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ఔటయ్యాక భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం.

నాగ్ పూర్ లోని  విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాడు రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తున్న దృశ్యం.

నాగ్ పూర్ లోని  విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాడు ఆర్. అశ్విన్ బౌలింగ్ వేస్తున్న దృశ్యం.

నాగ్ పూర్ లోని  విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారతదేశం- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు లాహీరు తిరమన్నె ఔటయ్యాక భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం.

నాగ్ పూర్ లో  జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మైదానంలో శ్రీలంక కెప్టెన్ చండీమల్ ఆట ప్రదర్శన.

నాగ్ పూర్ లో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మైదానంలో శ్రీలంక ఆటగాడు లక్మల్ ఆట ప్రదర్శన.

నాగ్ పూర్ లో శ్రీలంకతో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్  గెలిచిన సందర్భంలో మైదానంలో టీమిండియా ఆటగాడు రహానే, కెప్టెన్  కోహ్లీ.

 

నాగ్ పూర్ లో శ్రీలంకతో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్  గెలిచిన సందర్భంలో మైదానంలో టీమ్ ఆటగాళ్లతో  సంబరాలు చేసుకుంటున్న కోహ్లీ.

నాగ్ పూర్ లో  శ్రీలంకతో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్  4వ రోజు మైదానంలో శ్రీలంక ఆటగాడు లాహిరు తిరుమన్నే ఆట ప్రదర్శన.

నాగ్ పూర్ లో  శ్రీలంకతో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్  4వ రోజు మైదానంలో శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే, లాహిరు తిరుమన్నే.

నాగ్ పూర్ లో  శ్రీలంకతో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్  4వ రోజు మైదానంలో శ్రీలంక ఆటగాడు లాహిరు తిరుమన్నే ఆట ప్రదర్శన.

నాగ్ పూర్ లో  శ్రీలంకతో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్  4వ రోజు థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం వేచిఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

నాగ్ పూర్ లో  శ్రీలంకతో జరిగిన రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తరువాత భారత బౌలర్ ఆర్.అశ్విన్ మైదానం నుండి బయటకు వస్తున్న దృశ్యం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link