Telangana Govt Pending DAs: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బంపర్ ప్రైజ్.. పెండింగ్ డీఏల రిలీజ్‌కు రేపే ఆమోదం..!

Fri, 25 Oct 2024-5:53 pm,

ఉద్యోగ సంఘాల నాయకులతో గురువారం సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  

మొత్తం 51 డిమాండ్స్‌ను ముఖ్యమంత్రి ముందు ఉంచగా.. ఇందులో ఆరు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు.  

అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులు, పీఆర్సీ, CPS రద్దు చేయాలని కోరారు. 317 జీవోను సమీక్షించాలని విన్నవించారు.  

అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులు, పీఆర్సీ, CPS రద్దు చేయాలని కోరారు. 317 జీవోను సమీక్షించాలని విన్నవించారు.  

ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక రెండు డీఏలను విడుదల చేసే అవకాశం ఉండగా.. రేపు కేబినెట్ మీటింగ్‌లో గ్రీన్ సిగ్నల్ రానుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link