భారత్-శ్రీలంక మధ్య కోల్కతాలో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆట వెలుతురు లేమి కారణంగా అనుకున్న సమయానికి కంటే ముందుగానే మ్యాచ్ ను ముగించేశారు. అప్పటికే శ్రీలంక జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అంతకు ముందు శ్రీలంక భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌట్ చేసింది.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా స్కోర్ బోర్డు: 172/9


లోకేష్ రాహుల్ 0, శిఖర్ ధావన్ 8, పుజారా 52,  కోహ్లీ 0, రవిచంద్ర అశ్విన్ 4, వృద్ధిమాన్ సాహా 29,  రవీంద్ర జడేజా 22, భువనేశ్వర్ 13, షమీ 24, ఉమేష్ యాదవ్ 6 పరుగులు*


శ్రీలంక స్కోర్ బోర్డు : 165/4*


తిరుమన్నే 51, మాథ్యూస్ 52,  కరుణరత్నే 23, సమర విక్రమ 23, చండిమాల్ 13*, డిక్వెల్లా 14* పరుగులు