ఏపిలో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం లక్షకన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పదిలక్షల కన్నా ఎక్కువ కోవిడ్-19 పరీక్షలు (Covid-19 ) నిర్వహించారు. కరోనావైరస్ ధాటికి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు చాలా మంది ప్రభావితం అవుతున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రేస్ ( YSR Congress ) నేత, ఎంపి విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) కోవిడ్-19 వైరస్ సోకిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన చికిత్స అందుకున్నారు. అయితే తాజాగా విజయసాయి రెడ్డి కరోనా నుంచి బయడపడ్డారు. ఈ విషయం విజయసాయి రెడ్డి స్వయంగా తన ట్విట్టర్ హ్యండిల్ లో పోస్టు పెట్టి తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Also: NRI Money: వాట్సాప్, ఈమెయిల్ తో  ఇండియాకు డబ్బు పంపించే సదుపాయం