బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. బంగారం ధరలు రూ.47 వేల మార్కును టచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. బంగారం ధరలను పలు అంశాలు ప్రభావితం చేస్తాయి. విశాఖ గ్యాస్ లీక్: ఈ జాగ్రత్తలు పాటించండి..!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్ని రూ.300 మేర పెరిగింది. దీంతో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,900 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.44,140 వద్ద ట్రేడ్ అవుతోంది. బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు


ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం నిన్న ధరలతోనే ఉంది. నిన్న బంగారం ధర రూ.210 మేర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,460తో నిన్న ధర వద్దే ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సైతం రూ.44,700 వద్ద మార్కెట్ అవుతోంది.  శ్రుతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు


బులియన్ మార్కెట్‌లో నిన్న రూ.700 మేర పెరిగిన వెండి ధర నేడు రెండో రోజూ పెరిగింది. కిలో వెండి ధర రూ.50 మేర అతి స్వల్పంగా పెరగడంతో కేజీ ధర రూ.42,050కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!