ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ అంతం అవడం అనేది అసాధ్యం అంటున్నాడు బ్రిటిష్ శాస్త్రవేత్త. కరోనావైరస్ శాశ్వతంగా మన మధ్య ఉంటుంది అంటున్నాడు. బ్రిటన్ ప్రభుత్వ అడ్వైజరీ కమిటీలో మెంబర్ అయిన పరిశోధకుడు జాన్ ఎడ్మండ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 


కోవిడ్-19 వైరస్ అంతం అవదు అనేది నిజం అయినా.. టీకా వల్ల కాస్త మార్పు వస్తుంది అన్నాడు. కరోనా వ్యాక్సిన్ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది అంటున్నాడు. యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ( CoronaVirus ) రెండో దశ సంక్రమణ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. దాంతో అనేక దేశాలు మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ సందర్భంలో వైరస్ తో సహజీవనం తప్పదు అని షాకిచ్చాడు ఎడ్మండ్.



ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది


కోవిడ్-19 శాశ్వతంగా అంతం అయ్యే అవకాశాలు తక్కువ అని ఎడ్మండ్ తన అభిప్రాయం తెలిపాడు. అయితే వ్యాక్సిన్ త్వరలో వస్తే పరిస్థితిలో కొద్దిగా మార్పు ఉంటుంది అని ఆశించాడు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR